CULTURES
PROVEN TECHNOLOGYASHOKA CULTURES
సూక్ష్మజీవన కీటక నాశనులు | ఎరువులు
EPFs సూక్ష్మజీవన కీటక నాశనులు !
7 రకాల సూక్ష్మజీవన కీటక నాశనుల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చదవండి
EPB's సూక్ష్మజీవన ఎరువులు
15 రకాల సూక్ష్మజీవన ఎరువుల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చదవండి
Humic Acid అమృత ద్రావణము
అమృత ద్రావణము Humic Acid గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చదవండి
సేంద్రీయ వ్యవసాయ నూనెలు
6 రకాల సేంద్రీయ వ్యవసాయ నూనెల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చదవండి
EPF's
సూక్ష్మజీవన కీటక నాశనులు
ఇవి మిత్ర కీటకాలకు ఎలాంటి హాని తలపెట్టవు.
సూక్ష్మజీవన కీటక నాశనములు అన్ని రకాల పంటలకు వచ్చే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, కాండం తొలుచు పురుగు, దుంప కుళ్ళు, పెండ పురుగు, రూట్ గ్రబ్స్, కోశస్థ దశలో ఉన్న లార్వాలు, గుడ్లు, నల్ల తామర, తెల్ల దోమ, పచ్చ దోమ, పేను బంక, పిండి నల్లి, ఎర్రనల్లి, లద్దెపురుగు, బొంత పురుగు, చెదలు, మచ్చల పురుగు, ఆర్మీ వార్ము, రోగోస్ వైట్ ఫ్లై, జల్లెడ పురుగు, కొమ్ము పురుగు, పొలుసు పురుగు, ఫంగస్ తెగుళ్లు, బ్లాక్ అండ్ వైట్ షీల్డ్, థ్రెడ్ బైట్లు, బీటీల్స్, బ్లాక్ ఫ్లైస్, త్రిప్స్, కార్న్ ఇయర్ వార్మ్, టొబాకో బెడ్ వార్మ్, బాల్ వార్మ్, కాటర్ పిల్లర్, నత్తలు, ఆకులపై మచ్చలు, కాండము, ఆకులు, పూత పిందె కాయలకు సోకే లద్దే పురుగులను మరియు మిగతా అన్ని రకాల శత్రు పురుగులను నశింపచేసి నియంత్రించగలిగె శక్తి కేవలం 7 రకాల సూక్ష్మజీవన కీటక నాశనములకు మాత్రమే ఉంది.
సూక్ష్మజీవన కీటక నాశనములు శత్రు కీటకాల పైన ఒక సూక్ష్మ బిందువు పడిన చాలు వెంటనే ఇవి వాటి చర్మం ద్వారా లోనికి వెళ్లి వాటి కడుపులో వృద్ధి పొంది కీటకాలను 24 గంటల్లో కోమాలోకి వెళ్లేలా చేస్తుంది. 48 గంటల్లో కీటకాల చర్మం రంగు గోధుమ రంగులోకి మారి 72 గంటల్లో కీటకాల పొట్ట చిట్లి పోయి చనిపోతాయి.
వాటి పొట్టలో నుండి ఏడు రకాల సూక్ష్మజీవులు మిలియన్లు ట్రిలియన్లుగా వృద్ధి పొంది నేల అంతటా వ్యాపించి శత్రు కీటకాల నివారణలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఈ శీలీంధ్రం (ఫంగస్) వ్యవసాయంలో పీడకాల నియంత్రణకు ఎంతో ప్రభావవంతమైన జైవిక మార్గాన్ని అందిస్తుంది.
ఈ శీలీంధ్రం ఎలా పనిచేస్తుందో మరింత విశదీకరించాలంటే, బవేరియా బాసియానా యొక్క క్రియాశీల విధానం చాలా సంక్లిష్టమైనది. శీలీంధ్రం బీజాలు (స్పోర్స్) పురుగుల శరీరానికి అంటుకున్నప్పుడు, అవి పురుగు దేహం యొక్క బయటి పొర (క్యూటికిల్) పై ఎన్జైమ్లను విడుదల చేసి, ఆ పొరను మెత్తబరుస్తాయి. తరువాత, స్పోర్స్ నుండి మొలకెత్తిన శీలీంధ్రపు పోగులు (హైఫి) ఆ పొరను చొచ్చుకుని పురుగు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ పూర్తిగా కనిపించకుండా జరుగుతుంది. పురుగు సాధారణంగా కనిపిస్తుంది కానీ లోపల శీలీంధ్రం పెరుగుతూ ఉంటుంది.
పురుగు శరీరంలోపల, శీలీంధ్రం రెండు రకాలుగా దాడి చేస్తుంది:
- మొదట, అది వేగంగా వ్యాపించి, పురుగు శరీర ద్రవాలు మరియు కణజాలాలను తింటుంది, దీనివల్ల పురుగు బలహీనపడుతుంది.
- రెండవది, బవేరియా బాసియానా 'బోవెరిసిన్' వంటి విషపదార్థాలను విడుదల చేస్తుంది, ఇవి పురుగు యొక్క నాడీ వ్యవస్థను దెబ్బతీసి, చివరికి మరణానికి దారితీస్తాయి.
పురుగు చనిపోయిన తరువాత, సరైన ఆర్ద్రత పరిస్థితులలో, శీలీంధ్రం పురుగు శరీరం నుండి బయటకు వస్తుంది మరియు ఆ శరీరం మీద తెల్లని పొర లాగా కనిపిస్తుంది. ఈ దశలో, అది కొత్త స్పోర్స్ను ఉత్పత్తి చేసి, చుట్టుపక్కల గాలి ద్వారా లేదా అక్కడ తిరిగే ఇతర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ విధంగా, ఒక పురుగు మరణం చుట్టుపక్కల ఉన్న ఇతర పురుగులకు కూడా శీలీంధ్ర సంక్రమణకు దారితీస్తుంది, ఇది దీనిని ఒక ప్రభావవంతమైన జైవిక నియంత్రణ మార్గంగా మారుస్తుంది.
ఈ వైవిధ్యమైన జీవ నియంత్రణ పద్ధతి రసాయన పురుగుమందుల కంటే ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంది. ఎందుకంటే:
- ఇది పర్యావరణానికి హాని కలిగించదు
- తేనెటీగలు, సహాయక పురుగులు వంటి లక్ష్యేతర జీవులకు సురక్షితం
- ఇది పురుగులలో నిరోధకత సమస్యలను తగ్గిస్తుంది
- ఇది మానవులకు, పెంపుడు జంతువులకు విషపూరితం కాదు
ఈ కారణాల వల్లే సేంద్రీయ వ్యవసాయంలో బవేరియా బాసియానా వాడకం పెరుగుతోంది, ఇది పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులకు ఒక చక్కని ఉదాహరణ.
సూక్ష్మజీవులు పౌడర్లీ మిల్లీడ్యూ, లీఫ్ మైనర్, త్రిప్స్, మైట్స్, శత్రు కీటకాల గుడ్లను నియంత్రించడానికి ఉపయోగిస్తారు.
ఈ సూక్ష్మజీవుల చెదపురుగులు, బీటిల్స్, కాండం తొలుచు పురుగులు, స్టెమ్ బొరర్, నెమటోడ్ లను బ్రహ్మాండంగా నిర్మూలిస్తుంది.
ఈ సూక్ష్మజీవులు ఎంజైమ్లు మరియు యాంటీబయాటిక్లను ఉత్పత్తి చేయడం ద్వారా రూట్ ప్రాంతంలో ఫంగస్కు కారణమయ్యే మొక్కల వ్యాధిని అణిచివేస్తాయి.
ఈ మదర్ కల్చర్ లో ఉన్న సూక్ష్మజీవులు పైన ఉన్న అన్ని శిలీంధ్ర మరియు బ్యాక్టీరియా సూక్ష్మజీవుల యొక్క ప్రత్యేకమైన క్లస్టర్ మరియు తెలియని ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు బిలియన్ ట్రిలియన్లు ఉంటాయి.ఈ సూక్ష్మజీవులు దేశీ ఆవు కొమ్ముల నుండి సేకరించబడతాయి మరియు నా ఫార్ములాలో రీసైక్లింగ్ కోసం రూపొందించబడ్డాయి.
ఈ సూక్ష్మజీవి నెమటోడ్లు మరియు రోగోస్ వైట్ ఫ్లైని నియంత్రిస్తుంది.
ఇది సహజ సిద్ధముగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని నెలల్లో ఉండే బ్యాక్టీరియల్ స్పోర్స్ బయో కంట్రోల్ పెస్టి సైడ్.
EPB's
సూక్ష్మజీవన ఎరువులు
15 రకాల సూక్ష్మజీవన ఎరువులు స్వయంగా మొక్క వేరు మీద బుడిపెలుగా పెరిగి గాలిలోని 78% నత్రజని ని అమ్మోనియం నైట్రేట్ గా మార్చి యూరియా లాగా నేలలో నిక్షిప్తం చేసుకొని అవసరానుసారం మొక్కకు అందిస్తుంది.
అన్ని రకాల పంటలకు కావలసిన 15 రకాల స్థూల , సూక్ష్మ, అతి సూక్ష్మ పోషకాలు, సేంద్రీయ ఆమ్లాలు, ఎంజైమ్లు, పొటాష్, భాస్వరం, జింక్, బోరాన్, కాల్షియము, మెగ్నీషియం, ఐరన్, సిలికా, అమ్మోనియం, గిబ్బొరెలిన్ మొదలగు పోషకాలను సమపాళ్లలో అందజేస్తుంది.
EPB’s కణ విభజనకు , కొమ్మల పెరుగుదల, పూత బాగా రావడానికి, గింజ /విత్తనాలు సమర్థవంతంగా పెరుగుటకు తాలు గింజలు లేకుండా పంట 10% అధిక దిగుబడికి సహాయపడుతుంది .
ఈ సూక్ష్మజీవి ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి విత్తనాలు మరియు మూలాలను రక్షించడం ద్వారా మొక్కల వ్యాధులను అణిచివేస్తుంది. ఇది గ్రోత్ కంట్రోల్ మరియు రెగ్యులేటింగ్ మైక్రోబ్.
ఏకదళబీజాలమొక్కల పై బోడుప్పల్ ఏర్పర్చుకుని నివాసముంటుంది. మొక్కలకు నత్రజని చాలా ముఖ్యమైన పోషకం మరియు మొత్తం వాతావరణంలో 70% నత్రజనిని కలిగి ఉంటుంది. గాలి నుండి నత్రజనిని గ్రహించి సేంద్రియ ఆమ్లాలు మరియు ఎంజైముల ద్వారా
నత్రజని స్థిరీకరణ చేస్తాయి మళ్లీ వేళ్ల ద్వారా మొక్కలకు కావలసినంత నత్రజనిని సరి అయిన పరిమాణంలో అందిస్తాయి.
ఈ సూక్ష్మజీవులు సేంద్రీయ ఆమ్లాలు మరియు ఎంజైమ్ల ద్వారా మట్టి నుండి కరగని నైట్రోజన్ పొలాన్ని వ్యక్తిగతంగా మార్చడానికి సహాయపడతాయి. ఇది మొక్కలకు అందుబాటులో ఉన్న నత్రజనిని పెంచుతుంది.
ఈ సూక్ష్మజీవులు ద్విదళ బీజాలు మొక్కల వేర్లపై బొడిపెలను ఏర్పరుచుకుని అందులో నివాసముంటూ వాతావరణము/ గాలిలోని నత్రజనిని గ్రహించి సేంద్రియ ఆమ్లాలు మరియు ఎంజైములను ఉత్పత్తి చేయడం ద్వారా కరగని నత్రజని మూలకాలను కరిగే రూపంలోకి మార్చి మొక్కలకు సరిపోవు నంత నత్రజని స్థూల పోషకాలను సేంద్రియ రూపంలోకి మార్చి కావలసినంత నత్రజని మొక్కలకు అందిచడములో సహాయపడతాయి. మొక్కలకు అందుబాటులో ఉన్న నత్రజనిని పెంచుతుంది.
సేంద్రీయ ఆమ్లాలు మరియు ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం ద్వారా కరగని ఫాస్ఫేట్ రూపాన్ని కరిగే రూపంలోకి మార్చడానికి ఈ సూక్ష్మజీవి సహాయపడుతుంది. ఇది మొక్కలకు అందుబాటులో ఉండే ఫాస్పరస్ను పెంచుతుంది. సేంద్రియ ఆమ్లాలు మరియు ఎంజైములను ఉత్పత్తి చేయడం ద్వారా కరగని నత్రజని మూలకాలను కరిగే రూపంలోకి మార్చి మొక్కలకు సరిపోవు నంత నత్రజని స్థూల పోషకాలను సేంద్రియ రూపంలోకి మార్చి కావలసినంత నత్రజని మొక్కలకు అందిచడములో సహాయపడతాయి. మొక్కలకు అందుబాటులో ఉన్న నత్రజనిని పెంచుతుంది.
సేంద్రీయ ఆమ్లాలు మరియు ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం ద్వారా జింక్ యొక్క కరగని రూపాన్ని కరిగే రూపంలోకి మార్చడానికి ఈ సూక్ష్మజీవి సహాయపడుతుంది. ఇది మొక్కలకు అందుబాటులో ఉండే జింక్ను పెంచుతుంది. సహాయపడుతుంది. ఇది మొక్కలకు అందుబాటులో ఉండే ఫాస్పరస్ను పెంచుతుంది. సేంద్రియ ఆమ్లాలు మరియు ఎంజైములను ఉత్పత్తి చేయడం ద్వారా కరగని నత్రజని మూలకాలను కరిగే రూపంలోకి మార్చి మొక్కలకు సరిపోవు నంత నత్రజని స్థూల పోషకాలను సేంద్రియ రూపంలోకి మార్చి కావలసినంత నత్రజని మొక్కలకు అందిచడములో సహాయపడతాయి. మొక్కలకు అందుబాటులో ఉన్న నత్రజనిని పెంచుతుంది.
ఈ సూక్ష్మజీవులు సమతుల్యమైన అనుపాతములో సేంద్రీయ ఆమ్లాలు మరియు ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం ద్వారా కరగని ఖనిజ రూపంలో నేలలో ఉన్న స్థూల పోషకాలను సేంద్రియ రూపంలోకి ఆమ్లాలు మరియు ఎంజైములను ఉత్పత్తి చేయడం ద్వారా కరిగే రూపములో కి మార్చి స్తూల పోషకాలను సరి అయిన పాళ్ళలో మొక్కలకు కావలసినంత అందిస్తాయి . ఇది మొక్కలకు అందుబాటులో ఉన్న మెగా న్యూట్రియాన్లను కావల్సిన పరిమాణంలో పెంచుతుంది.
ఈ సూక్ష్మజీవులు సేంద్రీయ ఆమ్లాలు మరియు ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం ద్వారా సల్ఫర్ యొక్క కరగని రూపాన్ని సాల్వబుల్ రూపంలోకి మార్చడానికి సహాయపడతాయి. ఇది మొక్కలకు అందుబాటులో ఉన్న సల్ఫర్ను పెంచుతుంది
ఈ సూక్ష్మజీవి సేంద్రీయ ఆమ్లాలు మరియు ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం ద్వారా కరగని పొటాష్ రూపాన్ని కరిగే రూపంలోకి మార్చడానికి సహాయపడుతుంది. ఇది సేంద్రీయ ఆమ్లాల ద్వారా మొక్కలకు అందుబాటులో ఉన్న పొటాష్ను పెంచుతుంది.
ఈ సూక్ష్మజీవి సేంద్రీయ ఆమ్లాలు మరియు ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం ద్వారా కరగని ఫాస్ఫరస్ రూపాన్ని కరిగే రూపంలోకి మార్చడానికి సహాయపడుతుంది. ఇది సేంద్రీయ ఆమ్లాల ద్వారా మొక్కలకు ఫాస్ఫరస్ లభ్యతను పెంచుతుంది.
ఈ సూక్ష్మజీవి సేంద్రీయ ఆమ్లాలు మరియు ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం ద్వారా ఇనుము యొక్క కరగని రూపాన్ని సేంద్రియ ద్రావణీయ రూపంలోకి మార్చడానికి సహాయపడుతుంది. ఇది మొక్కలకు అందుబాటులో ఉండే ఐరన్ను పెంచుతుంది.
ఈ సూక్ష్మజీవి సేంద్రీయ ఆమ్లాలు మరియు ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం ద్వారా నేలలో ఉన్న కరగని ఫాసిల్ సిలికాన్ రసాయన రూపాన్ని సేంద్రియ రూపానికి మార్చడానికి సహాయపడుతుంది. ఇది మొక్కలకు అందుబాటులో ఉండే సిలికాన్ను పెంచుతుంది.
బోరాన్, మెగ్నీషియం, క్యాల్షియం,కాపర్, మాంగనీస్, మాలిబ్దినమ్ మొదలగునవి రసాయన రూపంలో నేలలో ఉన్న ఖనిజాలను సేంద్రియ రూపంలోకి మార్చి మొక్కలకు తగిన మోతాదులో అందిస్తాయి .
మొక్కల యొక్క సమగ్ర పెరుగుదల నియంత్రణలో తోడ్పడుతుంది.
మొక్క పెరుగుదలలో కణ విభజనకు , కొమ్మల పెరుగుదల, పూత బాగా రావడానికి, గింజెల /విత్తనాలు సమర్థవంతంగా పెరుగుటకు తాలు గింజలు లేకుండా పంట దిగుబడి కి సహాయపడుతుంది .
ఆక్సింలు, జి బ్బోరెలింలు, cytokinin,ABA లు సహాయపడుతూ ఉంటాయి
సముద్ర నాచు ద్రావణం, మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఎన్నో సహజ పోషకాలు అందిచే, గ్రోత్ ప్రమోటర్.
Humic Acid
Humic Acid
Write About it
🦋🌱💥💯 నేల కర్బన శాతము పెంచుటకు 🌱" *డాక్టర్ సాయిల్" అదే ఆర్గానిక్ DAP... *VAM. మైకో రైజా తయారీ:-
@మొదట మనకు చౌకగా లభించే పేడ సేకరించాలి. జెర్సీ ఆవు/గేదె/కోళ్లు/గొర్రె,మేక/ఏ జంతువుల పేడ ఐనా సరే.దేశీ ఆవు పేడ కనీసం ఒక క్విన్టాల్ లేక వేరేమి కంపోస్ట్ పై పొరగా వేసుకోవాలి. వీడియోలో చూపిన విధముగా అడుగు బాగాన పంటల వ్యర్తాలు దాని పైన కొల్లపెంట,గొర్రె పెంట ,పశువుల పెంట పై బాగానే ఒక రెండు అంగులాల దేశ ఆవు లేక వర్మికపోస్టు దానిపై రెండు అంగులాల మంచి మట్టి వేసుకుని బెడ్ లాసర్దుకోవాలి. ఏ పేడ అయినాసరే ఒకే రకమైన సరే ఏది అది కాదు.
సాద్యమైనంత WDC పట్టించాలి ..(మనకు సులభముగా లభించిన పేడ మాత్రం మే సేకరించు కోవాలి,అన్నిరకాల పేడ తప్పనిసరి కాదు)కుప్ప పై న నీళ్లు బాగా పట్టిస్తే వ్యర్థాలు కుళ్లి మక్కిన పేడగా మారుతుంది/దానినే FYM అంటారు.
దానిపైన సాధ్యమైనన్ని నాలుగు రకాల విత్తనాలు(ఏకదల,ద్విదల, సుగంధ,నూనె గింజెలు) మైకొరైజా VAM కలిపి విత్తన శుద్ధి చేసి నాటుకోవాలి.
వాటి వెంట పశువుల పేడలో ఉండే కలుపు మొక్కలు కూడా మొలకెత్తనివాలి.కలుపు మొక్కలికి పూత రాగానే, విత్తనాలు తయారు కాముందే పై భాగాలు కోసి కలుపు మొక్కల వేర్లు దంచి పొడిగా చేసుకుని కుప్పపైనే వేసుకోవాలి.
తరచుగా బెడ్ పైన epfs, epbs, నూనెల పిప్పి/సేడిమెంట్,etc ఆర్గానిక్ కాషాయలు,చోహాన్ క్యూ ద్రావకాలు,చారుకోల్ etc వేసుకోవచ్చు,
పైవి అవి కూడా తప్పనిసరి కాదు మన దగ్గర ఉన్నవి, ఖర్చులేకుండా మనం తయారు చేసుకోగలిగినవి మాత్రమే ఉపయోగించాలి .
🌱🦋🐞 డాక్టర్ సాయిల్ బెడ్ పై పొరలో నాలుగు అంగుళాల మెత్తని హుస్సేన్ లాంటి బెడ్ ఏర్పాటు చేసుకుని అన్ని రకాల నారు పెంచుకోవచ్చు.
గణ జీవామృతం, ద్రవ జీవామృతం,*పశువుల పేడ నేరుగా ఎట్టి పరిస్థితుల్లో మొక్కలకు నేలకు దుక్కిలో ఇవ్వరాదు,పిచికారి _చేయరాదు.
☠️మనము ప్రస్తుతం చేసే తప్పుడు సేద్య పద్ధతులు మార్చుకోవాలి.ఎందుకంటే.....@ పశువుల మేత లోని కలుపు విత్తనాలు "సీడ్ బాల్స్" లా పచ్చి పేడలో తయారు అయి నేలలో నిక్షిప్తమై/నిద్రావస్థలో ఉండి బలంగా మొలకెత్తి దట్టమైన రక రకాల కొత్త కలుపులు అన్నిరకాల పంటల లో రైతులను చాలా ఇబ్బందిపాలు చేస్తున్నవి. కలుపు విత్తనాలు కాలువ నీరు, పేడ,గాలి,చెరువు మట్టి ద్వారా వస్తాయి.కూలిల బెడదతో కలుపు తీయించ లేక గత్యంతరం లేక రసాయన కలుపు మందులు వాడి చాలా నష్టపోతున్నాము..తాత్కాలిక నివారణకు
☠️గ్లయిపోసెట్ లేక ఇతర ఉప ఉత్పన్నకాలు వాడి నేలలోని అన్ని మిత్ర సూక్ష్మజీవులు, నేలపైన జీవరాశిని చేతులారా నాశనం చేసుకుంటున్నాం.ప్రదానపంటలు దీని ప్రభావంతో బలహీన పడి చీడపీడలబారిన పడుతున్నాం.చేలలోని మిత్రపురుగు వ్యవస్థ అంతరించి పోతున్నది.
*ఆర్గానిక్ DAP/డాక్టర్ సాయిల్ ద్వారా 100% కలుపు నివారించి మొక్కలకు కావలిసిన స్థూల , సూక్ష్మపోషకాలు తేలికగా అందించి మొదటి ప్రయత్నం లొనే రసాయన పంటల ఉత్పత్తికంటే 10% ఎక్కువ నాణ్యమైన స్వచ్చమైన ఆర్గానిక్ పంటలను కనీస పెట్టుబడి తో సాధించవచ్చు మూడు నాలుగు సంవత్సరాలు ఆగవలిసిన అవసరం లేదు.మొదటి పంటకే ఆర్గానిక్ సర్టిఫికేషన్ వస్తుంది.
Dosage
లారీలు,ట్రాక్టర్ల పేడ బదులుగా బస్తాలు కేజీలతో మంచి దిగుబడులు సాదించవచ్చు.కూలీల ఖర్చు తగ్గించడానికి డ్రిప్ కాలువల ద్వారా బియ్యం కడిగిన నీటిలో కరిగించి మొక్కలకు అందజేయాలి. దుక్కిలోచల్లుకోవాలి. నారుమడిలో చల్లుకుంటే నారు వేల ద్వారా చెనంతా సూక్ష్మజీవులు ఆక్రమిస్తాయి. నర్సరీ మొక్కలకు ప్యాకేట్స్ లో కొంచెం కొంచెం డాక్టర్ సాయి వేసి మొక్కలు నీడలో ఉంచి కనీసం వారం రోజులు అమృత ద్రావనంతో తడుపుకోవాలి. అందువల్ల నర్సరీ మొక్కల నుండి వచ్చే కొత్త కొత్త చీడపీడలు నియంత్రించబడతాయి .
@.డాక్టర్ సాయిల్ ను కనీసం 30 రోజుల తర్వాత నుండి వాడుకోవాలి.పేరుకే ఆర్గానిక్ DAP కానీ దీనీలో 18 రకాల VAM వేర్లు,మెగా,మైక్రానుట్రియన్స్, engymes, సూక్ష్మజీవన క్రిమిసంహారకాలు,ఎరువులు ,బయో డైనమిక్ లిక్విడ్ లోని ఆనంతకోటి మిత్ర సూక్ష్మజీవులు ఉంటాయి.. దీనికి ఎక్సపయిరీ లేదు ప్రతి సంవసరం కొంత పేడ జతపరచుకుంటే చాలు అదే రీసైకిల్ అవుతుంది..శీఘ్రముగా నేల కార్బనశాతము పెరుగుతుంది..
డాక్టర్ సాయిల్ లో ఎన్ని రకాల మొక్కలకు కావలసిన పోషకాలు ఉంటాయి వానపాముల వల్ల మొత్తం వర్మీ కంపోస్ట్ గా మారుతుంది దీనిలో 27 మైక్రో న్యూట్రాన్ లు సహజసిద్ధంగా తయారు అవుతాయి. అమృత ద్రావణం నుండి సేకరించిన డి కంపోస్ట్ నూనె చక్కల వల్ల ఫ్యాటి ఆమ్లాలు ,ఎమైనో ఆమ్లాలు ,
Write About it
OiL'S
సేంద్రీయ వ్యవసాయ నూనెలు
ఎమల్సిఫైయర్లు కలపని 50000 ppm సేంద్రీయ వ్యవసాయ నూనెలు, తేలికగా నీళ్ళలో కరుగుతుంది.
సేంద్రీయ వ్యవసాయ నూనెలు వాడటం వలన నేలలో నిక్షిప్తంగా ఉన్న సూక్ష్మ జీవుల పనితనాన్ని మరింత వృద్ధి పరిచి హానికరమైన రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గిస్తుంది.
అన్ని రకాల పంటలకు కావలసిన Mega, Micro, Macro పోషకాలతో పాటు ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ ఆమ్లాలు, ఎమినో యాసిడ్స్, మొదలగునవి అందిస్తుంది.
సేంద్రీయ వ్యవసాయ నూనెల వలన మొక్కల రోగ నిరోధక శక్తి పెరిగి, Virus బారిన పడకుండా కాపాడి, పూత, పిందె రాలకుండా కాయలు మంచి బరువు తో నాణ్యమైన అధిక సాధిస్తుంది.
వేప నూనె వ్యవసాయంలో అనేక ప్రయోజనాలను అందిస్తుంది, ప్రధానంగా సహజ పురుగుమందు మరియు శిలీంద్ర సంహారిణిగా పనిచేస్తుంది మరియు నేల ఆరోగ్యం, మొక్కల స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది . ఇది అఫిడ్స్, మైట్స్ మరియు తెల్లదోమలు వంటి వివిధ తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రిస్తుంది, అదే సమయంలో బూజు తెగులు మరియు తుప్పు వంటి శిలీంధ్ర వ్యాధులను కూడా నివారిస్తుంది.
వేప నూనె ప్రయోజనకరమైన కీటకాలు మరియు మానవులకు సురక్షితమైనది, ఇది సింథటిక్ పురుగు మందులకు స్థిరమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. వేప నూనె తేనెటీగలు మరియు లేడీబగ్స్ వంటి ప్రయోజనకరమైన కీటకాలకు హాని కలిగించకుండా అఫిడ్స్, గొంగళి పురుగులు, ఇది వికర్షకంగా మరియు పురుగుమందుగా పనిచేస్తుంది, కీటకాల హార్మోన్ వ్యవస్థలకు అంతరాయం కలిగిస్తుంది, తద్వారా అవి పెరగడం మరియు గుడ్లు పెట్టడం కష్టతరం చేస్తుంది.
అజాడిరాచ్టిన్ వంటి నిర్దిష్ట సమ్మేళనాలు ఈ ప్రభావాలకు కారణమవుతాయి, శత్రు కీటకాల ఆహారం మరియు అభివృద్ధిని అడ్డుకుంటాయి. పురుగులు మరియు బీటిల్స్ వంటి అనేక తెగుళ్ల జీవిత చక్రాన్ని అంతరాయం కలిగిస్తుంది.
ఇది వికర్షకంగా మరియు పురుగుమందుగా పనిచేస్తుంది, కీటకాల హార్మోన్ వ్యవస్థలకు అంతరాయం కలిగిస్తుంది, తద్వారా అవి పెరగడం మరియు గుడ్లు పెట్టడం కష్టతరం చేస్తుంది. అజాడిరాచ్టిన్ వంటి నిర్దిష్ట సమ్మేళనాలు ఈ ప్రభావాలకు కారణమవుతాయి, శత్రు కీటకాల ఆహారం మరియు అభివృద్ధిని అడ్డుకుంటాయి.
ఆముదం మరియు దాని ఉప ఉత్పత్తులు వ్యవసాయంలో అనేక ప్రయోజనాలను అందిస్తాయి, నేల సారాన్ని మెరుగుపరచడం, సహజ పురుగుమందుగా పనిచేయడం మరియు పంట మరియు విత్తనాల రక్షణలో ఒక భాగంగా ఉపయోగించడం వంటివి ఉన్నాయి .
ఇది తెగుళ్లు, జంతువులు, ఇతర తవ్వు చేసే పశువులను సహజంగా వికర్షించే పదార్థంగా ఉపయోగించవచ్చు.
ఆముదం నూనె గాలి మరియు మట్టి మీద స్ప్రే చేయడం ద్వారా ఈ జంతువులను దూరం చేయవచ్చు. ఇది జంతువులను హానికరం లేకుండా, సహజంగా రక్షణ అందిస్తుంది
ఇది తెగుళ్లు, జంతువులు, ఇతర తవ్వు చేసే పశువులను సహజంగా వికర్షించే పదార్థంగా ఉపయోగించవచ్చు. ఆముదం నూనె గాలి మరియు మట్టి మీద స్ప్రే చేయడం ద్వారా ఈ జంతువులను దూరం చేయవచ్చు. ఇది జంతువులను హానికరం లేకుండా, సహజంగా రక్షణ అందిస్తుంది.
పంటలను పీడించే పురుగుల నుండి రక్షణ కల్పిస్తాయి. ఇది రసాయన పురుగుమందుల వాడకాన్ని తగ్గించి పర్యావరణ హానులను తగ్గిస్తుంది
నెమటోడ్ జనాభాను తగ్గించడానికి మరియు దిగుబడిని పెంచడానికి ఉపయోగించవచ్చు.
pH ను నియంత్రించడంలో సహాయపడుతుంది, నేలలో హ్యూమస్ పెరుగుదల, ఎర్త్వార్మ్ వృద్ధి వంటి ప్రక్రియలను ప్రోత్సహిస్తుంది. ఇది నేల గాలి ప్రసరణను మెరుగుపరుస్తుంది, తద్వారా పంటల వేర్లు బలపడతాయి
కరంజా నూనెలోని కరంజిన్ అనే సమ్మేళనం పంటలపై దాడిచేసే కీటకాలను (వైట్ఫ్లై, ఆఫిడ్స్, త్రిప్స్, కాటర్పిల్లర్స్ మొదలైనవి) సహజంగా నివారిస్తుంది.
ఇది కీటకాల ఆహారాన్ని తగ్గించి, వారి జీవన చక్రాన్ని భంగం చేస్తుంది, కాబట్టి రసాయన కీటకనాశకాలు అవసరం లేకుండా పంటలను రక్షిస్తుంది.
నేల మైక్రోబయాలజీని ప్రోత్సహించి, నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. ఇది పంటల వృద్ధిని ప్రేరేపించి, దిగుబడిని పెంచుతుంది.
రసాయన పదార్థాల వాడకాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కలుషితం కాకుండా చేస్తుంది. పంటలపై మిగులు రసాయనాలు ఉండవు, కాబట్టి భూమి, నీరు, మరియు జీవవైవిధ్యం రక్షించబడతాయి.
కరంజా నూనె ఉపయోగంతో నేల తేమ నిల్వ సామర్థ్యం పెరిగి, నీటి వినియోగం తగ్గుతుంది.
కరంజా నూనెను బయోఫ్యూయల్గా కూడా ఉపయోగిస్తారు, ఇది పర్యావరణ హితమైన ఇంధనంగా పనిచేస్తుంది.
ఈ విధంగా, కరంజా నూనె వ్యవసాయంలో సహజ కీటకనాశకంగా, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, పర్యావరణ పరిరక్షణలో మరియు పంటల దిగుబడిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
సీతాఫలం నూనెను పురుగు మందుగా, క్రిమినాశనిగా, మొక్కల పెరుగుదలకు సహాయపడే పోషకాలను కలిగి ఉంటుంది. మొక్కల పెరుగుదలకు ప్రోత్సహించేదిగా ఉపయోగించవచ్చు.
సీతాఫలం నూనె పురుగులను మరియు క్రిమిసంహారాలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది పురుగుల మందుగా ఉపయోగించవచ్చు.
సీతాఫలం నూనె మట్టిలో ఉండే పోషకాలను మెరుగుపరుస్తుంది మరియు మట్టిని సారవంతం చేయడానికి సహాయపడుతుంది, మొక్కలకు తగినంత నీరు లభించేలా చేస్తుంది మరియు నీటిని తగ్గించడంలో సహాయపడుతుంది.
సీతాఫలం నూనె మొక్కలకు వ్యాధి నిరోధకతను పెంచి పంట దిగుబడిని పెంచుకోవచ్చు.
సీతాఫలం నూనెను ఉపయోగించడం ద్వారా పురుగుల మందులు మరియు ఇతర రసాయన ఉత్పత్తులను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.
సేంద్రీయ ఆమ్లాలు మరియు ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం ద్వారా కరగని ఫాస్ఫేట్ రూపాన్ని కరిగే రూపంలోకి మార్చడానికి ఈ సూక్ష్మజీవి సహాయపడుతుంది. ఇది మొక్కలకు అందుబాటులో ఉండే ఫాస్పరస్ను పెంచుతుంది. సేంద్రియ ఆమ్లాలు మరియు ఎంజైములను ఉత్పత్తి చేయడం ద్వారా కరగని నత్రజని మూలకాలను కరిగే రూపంలోకి మార్చి మొక్కలకు సరిపోవు నంత నత్రజని స్థూల పోషకాలను సేంద్రియ రూపంలోకి మార్చి కావలసినంత నత్రజని మొక్కలకు అందిచడములో సహాయపడతాయి. మొక్కలకు అందుబాటులో ఉన్న నత్రజనిని పెంచుతుంది.
సేంద్రీయ ఆమ్లాలు మరియు ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం ద్వారా జింక్ యొక్క కరగని రూపాన్ని కరిగే రూపంలోకి మార్చడానికి ఈ సూక్ష్మజీవి సహాయపడుతుంది. ఇది మొక్కలకు అందుబాటులో ఉండే జింక్ను పెంచుతుంది. సహాయపడుతుంది. ఇది మొక్కలకు అందుబాటులో ఉండే ఫాస్పరస్ను పెంచుతుంది. సేంద్రియ ఆమ్లాలు మరియు ఎంజైములను ఉత్పత్తి చేయడం ద్వారా కరగని నత్రజని మూలకాలను కరిగే రూపంలోకి మార్చి మొక్కలకు సరిపోవు నంత నత్రజని స్థూల పోషకాలను సేంద్రియ రూపంలోకి మార్చి కావలసినంత నత్రజని మొక్కలకు అందిచడములో సహాయపడతాయి. మొక్కలకు అందుబాటులో ఉన్న నత్రజనిని పెంచుతుంది.
Vam - Dr.Soil
VAM - DR.Soil VESICULAR ARBUSCULAR BUNDLES MICORRHYZA
VAM - Dr.Soil
VAM ఫాస్ఫరస్ లభ్యతను పెంచడమే కాకుండా, వ్యామ్ స్పోర్లు ప్రతికూల వాతావరణ పరిస్థితులను నిరోధించడానికి మొక్కలకు అవసరమైన శక్తిని అందిస్తుంది. UREA / DAP అవసరము రాదు.
VAM / Dr.Soil రైతు తన వ్యవసాయ క్షేత్రములోనే తయారు చేసుకోవచ్చు అందుకు కొంత సమయం కేటాయిస్తే సరిపోతుంది.
VAM అనేది మట్టిలో సమృద్ధిగా కనిపించే ఫాస్ఫేట్లను కరిగించే సామర్ధ్యం కలిగిన ఫంగస్. ఫాస్ఫరస్ లభ్యతను పెంచడమే కాకుండా, వ్యామ్ స్పోర్లు మరియు అననుకూల వాతావరణ పరిస్థితులను నిరోధించడానికి VAM మొక్కలకు అవసరమైన శక్తిని అందిస్తుంది. ఇది వేరు వ్యవస్థను సాధారణ వేరు పెరుగుదల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా అభివృద్ధి /పెంచుతుంది. సూక్ష్మజీవులు ఏడు మీటర్ల లోతులో మట్టిలో వ్యాపించుతాయి. బెట్ట పరిస్థితులలో మొక్కలకి నీటిని కూడా సరిపడినంత అందిస్తాయి.
🦋🌱💥💯 నేల కర్బన శాతము పెంచుటకు 🌱" *డాక్టర్ సాయిల్" అదే ఆర్గానిక్ DAP... *VAM. మైకో రైజా తయారీ:-
@మొదట మనకు చౌకగా లభించే పేడ సేకరించాలి. జెర్సీ ఆవు/గేదె/కోళ్లు/గొర్రె,మేక/ఏ జంతువుల పేడ ఐనా సరే.దేశీ ఆవు పేడ కనీసం ఒక క్విన్టాల్ లేక వేరేమి కంపోస్ట్ పై పొరగా వేసుకోవాలి. వీడియోలో చూపిన విధముగా అడుగు బాగాన పంటల వ్యర్తాలు దాని పైన కొల్లపెంట,గొర్రె పెంట ,పశువుల పెంట పై బాగానే ఒక రెండు అంగులాల దేశ ఆవు లేక వర్మికపోస్టు దానిపై రెండు అంగులాల మంచి మట్టి వేసుకుని బెడ్ లాసర్దుకోవాలి. ఏ పేడ అయినాసరే ఒకే రకమైన సరే ఏది అది కాదు.
సాద్యమైనంత WDC పట్టించాలి ..(మనకు సులభముగా లభించిన పేడ మాత్రం మే సేకరించు కోవాలి,అన్నిరకాల పేడ తప్పనిసరి కాదు)కుప్ప పై న నీళ్లు బాగా పట్టిస్తే వ్యర్థాలు కుళ్లి మక్కిన పేడగా మారుతుంది/దానినే FYM అంటారు.
దానిపైన సాధ్యమైనన్ని నాలుగు రకాల విత్తనాలు(ఏకదల,ద్విదల, సుగంధ,నూనె గింజెలు) మైకొరైజా VAM కలిపి విత్తన శుద్ధి చేసి నాటుకోవాలి.
వాటి వెంట పశువుల పేడలో ఉండే కలుపు మొక్కలు కూడా మొలకెత్తనివాలి.కలుపు మొక్కలికి పూత రాగానే, విత్తనాలు తయారు కాముందే పై భాగాలు కోసి కలుపు మొక్కల వేర్లు దంచి పొడిగా చేసుకుని కుప్పపైనే వేసుకోవాలి.
తరచుగా బెడ్ పైన epfs, epbs, నూనెల పిప్పి/సేడిమెంట్,etc ఆర్గానిక్ కాషాయలు,చోహాన్ క్యూ ద్రావకాలు,చారుకోల్ etc వేసుకోవచ్చు,
పైవి అవి కూడా తప్పనిసరి కాదు మన దగ్గర ఉన్నవి, ఖర్చులేకుండా మనం తయారు చేసుకోగలిగినవి మాత్రమే ఉపయోగించాలి .
🌱🦋🐞 డాక్టర్ సాయిల్ బెడ్ పై పొరలో నాలుగు అంగుళాల మెత్తని హుస్సేన్ లాంటి బెడ్ ఏర్పాటు చేసుకుని అన్ని రకాల నారు పెంచుకోవచ్చు.
గణ జీవామృతం, ద్రవ జీవామృతం,*పశువుల పేడ నేరుగా ఎట్టి పరిస్థితుల్లో మొక్కలకు నేలకు దుక్కిలో ఇవ్వరాదు,పిచికారి _చేయరాదు.
☠️మనము ప్రస్తుతం చేసే తప్పుడు సేద్య పద్ధతులు మార్చుకోవాలి.ఎందుకంటే.....@ పశువుల మేత లోని కలుపు విత్తనాలు "సీడ్ బాల్స్" లా పచ్చి పేడలో తయారు అయి నేలలో నిక్షిప్తమై/నిద్రావస్థలో ఉండి బలంగా మొలకెత్తి దట్టమైన రక రకాల కొత్త కలుపులు అన్నిరకాల పంటల లో రైతులను చాలా ఇబ్బందిపాలు చేస్తున్నవి. కలుపు విత్తనాలు కాలువ నీరు, పేడ,గాలి,చెరువు మట్టి ద్వారా వస్తాయి.కూలిల బెడదతో కలుపు తీయించ లేక గత్యంతరం లేక రసాయన కలుపు మందులు వాడి చాలా నష్టపోతున్నాము..తాత్కాలిక నివారణకు
☠️గ్లయిపోసెట్ లేక ఇతర ఉప ఉత్పన్నకాలు వాడి నేలలోని అన్ని మిత్ర సూక్ష్మజీవులు, నేలపైన జీవరాశిని చేతులారా నాశనం చేసుకుంటున్నాం.ప్రదానపంటలు దీని ప్రభావంతో బలహీన పడి చీడపీడలబారిన పడుతున్నాం.చేలలోని మిత్రపురుగు వ్యవస్థ అంతరించి పోతున్నది.
*ఆర్గానిక్ DAP/డాక్టర్ సాయిల్ ద్వారా 100% కలుపు నివారించి మొక్కలకు కావలిసిన స్థూల , సూక్ష్మపోషకాలు తేలికగా అందించి మొదటి ప్రయత్నం లొనే రసాయన పంటల ఉత్పత్తికంటే 10% ఎక్కువ నాణ్యమైన స్వచ్చమైన ఆర్గానిక్ పంటలను కనీస పెట్టుబడి తో సాధించవచ్చు మూడు నాలుగు సంవత్సరాలు ఆగవలిసిన అవసరం లేదు.మొదటి పంటకే ఆర్గానిక్ సర్టిఫికేషన్ వస్తుంది.
Dosage
లారీలు,ట్రాక్టర్ల పేడ బదులుగా బస్తాలు కేజీలతో మంచి దిగుబడులు సాదించవచ్చు.కూలీల ఖర్చు తగ్గించడానికి డ్రిప్ కాలువల ద్వారా బియ్యం కడిగిన నీటిలో కరిగించి మొక్కలకు అందజేయాలి. దుక్కిలోచల్లుకోవాలి. నారుమడిలో చల్లుకుంటే నారు వేల ద్వారా చెనంతా సూక్ష్మజీవులు ఆక్రమిస్తాయి. నర్సరీ మొక్కలకు ప్యాకేట్స్ లో కొంచెం కొంచెం డాక్టర్ సాయి వేసి మొక్కలు నీడలో ఉంచి కనీసం వారం రోజులు అమృత ద్రావనంతో తడుపుకోవాలి. అందువల్ల నర్సరీ మొక్కల నుండి వచ్చే కొత్త కొత్త చీడపీడలు నియంత్రించబడతాయి .
@.డాక్టర్ సాయిల్ ను కనీసం 30 రోజుల తర్వాత నుండి వాడుకోవాలి.పేరుకే ఆర్గానిక్ DAP కానీ దీనీలో 18 రకాల VAM వేర్లు,మెగా,మైక్రానుట్రియన్స్, engymes, సూక్ష్మజీవన క్రిమిసంహారకాలు,ఎరువులు ,బయో డైనమిక్ లిక్విడ్ లోని ఆనంతకోటి మిత్ర సూక్ష్మజీవులు ఉంటాయి.. దీనికి ఎక్సపయిరీ లేదు ప్రతి సంవసరం కొంత పేడ జతపరచుకుంటే చాలు అదే రీసైకిల్ అవుతుంది..శీఘ్రముగా నేల కార్బనశాతము పెరుగుతుంది..
డాక్టర్ సాయిల్ లో ఎన్ని రకాల మొక్కలకు కావలసిన పోషకాలు ఉంటాయి వానపాముల వల్ల మొత్తం వర్మీ కంపోస్ట్ గా మారుతుంది దీనిలో 27 మైక్రో న్యూట్రాన్ లు సహజసిద్ధంగా తయారు అవుతాయి. అమృత ద్రావణం నుండి సేకరించిన డి కంపోస్ట్ నూనె చక్కల వల్ల ఫ్యాటి ఆమ్లాలు ,ఎమైనో ఆమ్లాలు ,
GEENERAL
General NOTES
Donec pede justo fringilla vel aliquet nec vulputate eget arcu vulputate.
నల్ల తామర, అన్ని రకాల చీడపీడల నియంత్రణకు ప్రాణమున్న సూక్ష్మజీవుల దివ్యౌషధం.
వైరస్/నల్ల తామర/ఎర్ర నల్లి నియంత్రణ
6 లీటర్ epfs7 రకాలు
6 లీటర్ epbs 15 రకాలు
6 లీటర్ల హ్యూమిక్ యాసిడ్ కాన్.
ఆరు రకాల నూనెలు ఒక్కొక్కటి
6 లీటర్ క్యాన్లు 50,000 ppm వి
1.వేప
2.కానుగ
3. సీతాఫలం
4.ఆముదం
5.ఆవాలు
6.కొబ్బరి
మొత్తం 9 రాకాలవి 6 లీటర్ కానులు.
6 కిలోలు. డా. సాయిల్/VAM
వాటిని ఒకేసారి ఒక్కొక్కటి చొప్పున కనీసం కనిష్టంగా 6000 లీటర్ల నీటిలో కలుపుకోవచ్చు. గరిష్టంగా 7000 లీటర్ల నీటి లో కలుపుకోవచ్చు.
అంటే 200 లీటర్ల నీటి డ్రమ్లో ప్రతి 200 మి.లీ.
20 లీటర్ల పంపులు 350 వరకు వస్తాయి.
రసాయన డ్రమ్స్ & స్ప్రేయర్ పైపులు మొదలైన వాటిని శుభ్రం చేయండి.
హెక్టారుకు ఒకసారి 1కిలో వ్యామ్ను వేస్తే సరిపోతుంది.
పైన పేర్కొన్న మోతాదు సరిపోతుంది.
ఈ సూక్ష్మజీవన కీటక నాశనులు హానికర కీటకాల పై పెరిగి అన్ని పంటలపై అన్ని రకాల తెగుళ్లను నియంత్రిస్తాయి.
Epbs వేర్లపై పెరిగి స్వయంగా స్థూల, సూక్ష్మ, అతిసూత్ర పోషకాలను అందిస్తాయి.
50,000 ppm నూనెలు రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు వైరస్లను నిరోధించడానికి నాణ్యమైన రెట్టింపు దిగుబడికి గ్లూకోజ్లా పనిచేస్తాయి.
ఎమ్మెల్సీ ఫైర్ లాంటి బయో-స్టిమ్యులెంట్లను జోడించవద్దు.
మొక్క త్వరగా కోలుకుని ఎక్కువ దిగుబడిని ఇస్తుంది.
ప్రతి ఐదు రోజులకోసారి పిచికారీ చేయాలి.
ఈ షెడ్యూల్ బ్లాక్ త్రిప్స్, రెడ్ బగ్స్, రూట్ రాట్ మొదలైన అన్ని రకాల శిలీంధ్రాలు మరియు తెగుళ్లను నియంత్రిస్తుంది.
ఏడు రకాల సూక్ష్మజీవన కీటక నాశనులు 1000 ml సాంద్రత లో ఐదు లీటర్ల మదర్ కల్చర్ల ద్రావణం.5000 లీ నీటికి కలుపుకొని నేరుగా పిచికారి చేసుకోవచ్చు , పావు లీటరు మదర్ కల్చర్ 200 లీ నీటికి కలుపుకుని పిచ్చికారి చేసుకోవాలి. 5 లీ కాన్ మొత్తం 200 పంపులకు వస్తుంది.
నాలుగు రోజులకు ఒకసారి మూడుసార్లు పిచికారి చేసుకోవాలి 12 రోజులలో అన్ని రకాల పురుగులు చీడపీడలునివారించబడతాయి. మొదటి నాలుగు రోజుల్లో ఎండు తెగులు మొత్తం కంట్రోల్ అవుతుంది ఎనిమిది రోజుల్లో నల్ల తామర కంట్రోల్ అవుతుంది. 12 నుండి 16 రోజుల్లో ఎర్ర తామర కంట్రోల్ అవుతుంది.
చల్లని స్థలంలో మంచం కింద మన బెడ్ రూమ్ లో కూడా ఆరు నెలలు నిల్వ చేసుకోవచ్చు.
వైరస్ పై ముడత నివారణకు.
15 రకాల సూక్ష్మజీవన ఎరువులు వైరస్ నివారణకే కాకుండా మొక్కల పెరుగుదలలో సమపాళ్లలో ఉండునట్లు పూత పిందె కాయ పెరుగుదలకు తోడ్పడి పంటల దిగుబడి 10% పెంచుతుంది.
పావు లీటర్ చిన్న బుడ్డిలో ఇవ్వబడుతుంది. చల్లటి స్థలంలో నిలువ చేసుకోవాలి.
20 లీ కాన్లో సాధారణ ఆర్వో వాటర్/ఫిల్టర్ నీళ్లు 15 లీ తీసుకుని పావు కిలో మెత్తటి బెల్లం కరిగించి వడబోసుకుని కలుపుకోవాలి. దానిలో 50ml వైరస్/EPBs కల్చర్ కలుపుకొని ఒక రోజునుండి ఐదు రోజుల లోపు పులియపెట్టుకొని వాడుకోవాలి.
రెండవ దఫా 15 లీ పులిసిన వైరస్ సూక్ష్మ పోషకార ద్రావణం నుండి ఒక్క లీటరు తోడు తీసుకుని రెండు వందల లీటర్ల డ్రమ్ములో రెండు కిలోల బెల్లం వేసి ఐదు రోజులు కలియ తిప్పినట్టయితే 200 లీ ద్రావణం తయారవుతుంది దానికి 100 ml వైరస్ బుడ్డి లోని మదర్ కల్చర్ కలుపుకుంటే చాలు. ఆ ద్రావణాన్ని మీరు పెట్టినప్పుడు కాలువలోకి వదులుకోవాలి డ్రిప్ ద్వారా కూడా పంపుకోవచ్చు. ఓకే ఎకరాకు తేలిగ్గా క్వింటల్ దిగుబడి పెంచుకోవచ్చు.
ఐదు లీటర్ల క్యాన్ లోని EPFs @ పావు లీటర్ చొప్పున 200లీ నీటిలో కలుపుకొని మొక్క తడిచేలాగా పైకి కిందికి పిచికారి చేసుకోవాలి. నేలకు దిగేలాగా వేళ్ళకు అందే లాగా ఇవ్వాలి. రసాయనాలు పిచికారి చేసినట్టుగా పైపైన కాకుండా రెట్టింపు పంపులు మొక్కలు పూర్తిగా తడిచేలాగా కొట్టుకుంటే బాగుంటుంది.
నోట్: రసాయనాలు వాడిన స్ప్రే పంపులు గొట్టాలు క్యాన్లు డ్రమ్ములు శుభ్రంగా సర్ఫ్ నీటితో కడుక్కోవాలి వాసన లేకుండా శుద్ధి చేసుకోవాలి.
( Epfs కలిపిన వెంటనే అదే రోజు వాడుకోవాలి నిలువ ఉంచకూడదు మిగిలితే నేలకు మొక్కలు మొదట్లో పోసి వేయాలి)
కాలువలలో నీరు పెట్టినప్పుడు/తడీగా ఉన్నప్పుడు సాయంత్రం పూట పిచ్చికారీ చేస్తే 100 శాతం ఫలితం సాధించవచ్చు.
పైవన్నీ కలుపుకొని పిచ్చికారీ చేసుకోవాలి నేలకు ఇవ్వాలి. బయటవి ఏవి కూడా రసాయనాలు గాని సేంద్రియ పదార్థాలు గానీ కలపకూడదు.
కొంతమేర దెబ్బతిన్న పంటలు కూడా పూర్తిగా పునరుద్ధరణ అవుతాయి.
Note: పత్తి, మక్కజొన్న, కూరగాయలు, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, మామిడి, జామ మొదలగు అన్ని పంటలకు రసాయన క్రిమిసంహారకాలు వాడకుండా ఎలాంటి చీడపీడల సోకకుండా సమగ్ర సస్యరక్షణ చేస్తే పది శాతం దిగుబడి పెంచుకోవచ్చు
EPF,s & EPB'sమదర్ కల్చర్ల ద్రావణం అన్ని రకాల పంటలకు కింద చూపిన విదంగా పిచికారి చెయ్యాలి
సేంద్రియ పద్దతి ద్వారా అశోకా సూక్ష్మజీవన ఎరువులు, కీటక నాశనములు, హుమిక్ యాసిడ్ (OWDC), 6 రకాల 50000ppm Oils వాడటం వలన నాణ్యత కలిగిన export ఎక్స్ పోర్ట్ క్వాలిటీ దిగుబడి సాధించి రెట్టింపు ఆదాయము పొందవచ్చు.
డ్రిప్/కాలువల ద్వారా మొక్కలకు అంటే అన్ని రకాల పంటలకు ఏకకాలంలో కావలసిన సూక్ష్మ , స్థూల పోషకాలు అన్ని సమపాళ్లలో అందుతాయి.
ఎలాంటి చీడపీడలు, తెగుళ్లు, వైరస్ సోకవు. VAM వలన మొక్కల వేళ్లు నాలుగింతలు పెరిగి నేల లోపల భాగంలో అల్లుకోని పోయి వాటికి కావలసిన ఆహారాన్ని సమతుల్యంగా పంచుకుంటాయి.
అందువల్ల గరిష్ట స్థాయిలో ఫల సాయం పొందుతాము.
రైనో సరస్ బీటిల్ కొమ్ము పురుగు, రూట్ గ్రబ్స్ ,వేరు కుళ్ళు కాండం కుళ్ళు,సంచి పురుగులు, జల్లెడ పురుగులు, తెల్ల దోమ, పచ్చ దోమ , రోగోస్ వైట్ ఫ్లై మరియు అన్ని రకాల చీడపీడలు రాకుండా కాపాడుతూ మొక్కల కాండం రెట్టింపుగా అభివృద్ధి చెంది మొక్క దొడ్డుగా పెరుగుతుంది
కుటుంబ సభ్యులే స్వయంగా ఎవరి మీద ఆధారపడకుండా వ్యవసాయం చేసుకోవచ్చు, ఒక వ్యక్తి ఒక హెల్పర్/పాలేరు సహాయంతో అన్ని పనులు చేసుకోవచ్చు, అందువల్ల ఈ పంటలను ప్రిఫర్ చేస్తున్నాము.
మన వారసులు భావితరాలకు సేంద్రియ ఆహారం అందించి వాళ్ళ ఆయుష్షు పెంచుదాం. కిడ్నీ జబ్బులు, క్యాన్సర్ రోగాలు, బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కాపాడుకుందాం. మన ఆస్పత్రి బిల్లులను జీరో శాతానికి తగ్గించు కుందాము.
😇 మన వారసులకు బంగారం లాంటి నేల స్వచ్ఛమైన ఆరోగ్యము ఇవ్వడము మన బాధ్యత .
☠️విచ్చలవిడిగా కలుపు మందులు కీటక రాశులు రసాయన ఎరువులు మరియు కల్తీ మందులు నూనెలు డ్రగ్స్ కల్పిన బయో మందులు ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త రోగాలు సోకి మన వారసుల భవిష్యత్తు లేకుండా చేస్తున్నాము.
..🌱🫘 విత్తన శుద్ధి
నర్సరీ మొక్కలు/విత్తనాలు క్రింది విధముగా శుద్ధిచేసి నాటుకోవాలి.
నర్సరీ మొక్కలు నేరుగా నాటుకుంటే వాటి వెంటనే చీరపీడలు నా తోటల్లోకి వచ్చి అపార నష్టం కలిగిస్తాయి.
డాక్టర్ సాయిల్ లో Epfs, Epbs , నూనెలు కలిపి తడిగా చేసుకొని విత్తనాలకు పట్టించి bio pryming చేసి కానీసం 15 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
నర్సరీ మొక్కలకు ప్యాకెట్లలో విత్తన శుద్ధి ద్రావణాన్ని పోసుకోవాలి కనీసం నాలుగు ఐదు రోజులు ప్యాకెట్లను కదిలించకుండా ఉంచాలి .
వాటి పేర్లపై VAM క్యాప్ లాగా పెరిగి వేరు నాలుగు గంటలు పెరుగుతాయి. పాట్ లో ఉన్న హానికర సూక్ష్మజీవులు గుడ్లు పురుగుల పైన సూక్ష్మజీవన కీటక నాశనులు పెరుగుతాయి.
వాటి వేళ్లపైన బొడిపెలు కట్టుకొని అన్ని రకాల epf ల సూక్ష్మజీవులు పెరుగుతాయి.
ఈ ప్రక్రియ వల్ల మొక్కలు బలంగా ఆరోగ్యవంతంగా పెరిగి నేను అని కూడా శుద్ధి చేస్తాయి.
🌶️🔥_నల్ల *తామర నివారణకు_ ( అన్ని రకాల చీడపీడల నియంత్రణకు ప్రాణమున్న సూక్ష్మజీవుల దివ్యౌషధం .)
*ఏడు రకాల సూక్ష్మజీవన కీటక నాశనులు epfs 1000 ml సాంద్రత లో ఆరు లీటర్ల మదర్ కల్చర్ల ద్రావణం.
6000 లీ నీటికి కలుపుకొని నేరుగా పిచికారి చేసుకోవచ్చు ,
ఆరు లీటరు మదర్ కల్చర్ 200 లీ నీటికి కలుపుకుని పిచ్చికారి చేసుకోవాలి. 6లీ కాన్ మొత్తం 300 పంపులకు వస్తుంది.
ఐదు రోజులకు ఒకసారి మూడుసార్లు పిచికారి చేసుకోవాలి 15 రోజులలో అన్ని రకాల పురుగులు చీడపీడలునివారించబడతాయి. మొదటి నాలుగు రోజుల్లో ఎండు తెగులు మొత్తం కంట్రోల్ అవుతుంది ఎనిమిది రోజుల్లో నల్ల తామర కంట్రోల్ అవుతుంది. 12 నుండి 16 రోజుల్లో ఎర్ర తామర కంట్రోల్ అవుతుంది.
కాన్ లను చల్లని స్థలంలో మంచం కింద మన బెడ్ రూమ్ లో కూడా ఆరు నెలలు నిల్వ చేసుకోవచ్చు.
వైరస్ పై ముడత నివారణకు.
15 రకాల సూక్ష్మజీవన ఎరువులు వైరస్ నివారణకే కాకుండా మొక్కల పెరుగుదలలో సమపాళ్లలో ఉండునట్లు పూత పిందె కాయ పెరుగుదలకు తోడ్పడి పంటల దిగుబడి 10% పెంచుతుంది.
ఆరు లీటర్ల క్యాన్ లోని EPFs @ 200ml చొప్పున 200లీ నీటిలో కలుపుకొని మొక్క తడిచేలాగా పైకి కిందికి పిచికారి చేసుకోవాలి. నేలకు దిగేలాగా వేళ్ళకు అందే లాగా ఇవ్వాలి.
రసాయనాలు పిచికారి చేసినట్టుగా పైపైన కాకుండా రెట్టింపు పంపులు మొక్కలు పూర్తిగా తడిచేలాగా కొట్టుకుంటే బాగుంటుంది.
నోట్: రసాయనాలు వాడిన స్ప్రే పంపులు గొట్టాలు క్యాన్లు డ్రమ్ములు శుభ్రంగా సర్ఫ్ నీటితో కడుక్కోవాలి వాసన లేకుండా శుద్ధి చేసుకోవాలి.
( Epfs కలిపిన వెంటనే అదే రోజు వాడుకోవాలి నిలువ ఉంచకూడదు మిగిలితే నేలకు మొక్కలు మొదట్లో పోసి వేయాలి)
కాలువలలో నీరు పెట్టినప్పుడు/తడీగా ఉన్నప్పుడు సాయంత్రం పూట పిచ్చికారీ చేస్తే 100 శాతం ఫలితం సాధించవచ్చు.
పైవన్నీ కలుపుకొని పిచ్చికారీ చేసుకోవాలి నేలకు ఇవ్వాలి. బయటవి ఏవి కూడా రసాయనాలు గాని సేంద్రియ పదార్థాలు గానీ కలపకూడదు.
కొంతమేర దెబ్బతిన్న పంటలు కూడా పూర్తిగా పునరుద్ధరణ అవుతాయి.
🌱🐞🌴🌽🍆Note: పత్తి, మక్కజొన్న, కూరగాయలు, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, మామిడి, జామ మొదలగు అన్ని పంటలకు రసాయన క్రిమిసంహారకాలు వాడకుండా ఎలాంటి చీడపీడల సోకకుండా సమగ్ర సస్యరక్షణ చేస్తే పది శాతం దిగుబడి పెంచుకోవచ్చు.
కాలర్ రాట్ / మిరప లో కొత్త తెగులు🔥
విచ్చలవిడి రసాయనాలు కల్తీ బయో మందులు వాడకం వల్ల మిరప పంటకు కొత్త తెగులు విచిత్రమైనది ఇంకా ఐడెంటిఫై కానిది సోకినది.
🌱💥 మిరప మొక్క మొదల్లో బూజు తెగులు వచ్చి మొక్క పై నుండి ఎండుకుపోయి నశించిపోతుంది పంట మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది
ఇప్పటికైనా రైతులు మేల్కొని సూక్ష్మజీవన శాస్త్ర ప్రకారము 23 రకాల సూక్ష్యజీవులను మొక్కలకు నేలకు మరియు పైకి ఐదు రోజులకు ఒకసారి పిచికారి చేస్తూ సమగ్ర సస్యరక్షణ చేస్తే పంటను రక్షించుకోవచ్చు మంచి దిగుబడి సాధించవచ్చు .
ఏడురకాల సూక్ష్మజీవన కీటక నాశనులు మరియు 15 రకాల సూక్ష జీవన ఎరువులు రెగ్యులర్గా క్రమం తప్పకుండా ఇవ్వాలి.
VAM/ డాక్టర్ సాయిల్ ఒక్కసారి నెలకు ఎకరాకి ఒక కేజీ ఇవ్వాలి వేరు వ్యవస్థ బలంగా పెరిగి సగము చనిపోయిన మొక్కలు మళ్లీ బతుకుతాయి మంచి దిగుబడిని ఇస్తాయి.
Kg Dr soil ₹500/-
Epfs ఒక లీటరు ఏడు రకాలు కలిపిన మిశ్రమము 50 పంపులకు అంటే 1000 లీటర్లకు వస్తుంది ఒక లీటరు వెయ్యి రూపాయలు మాత్రమే దాని నేరుగా 200 లీటర్ల నీటికి 200 ml కలుపుకొని నేరుగా పిచికారి చేయడమే.
Epbs 15 రకాల సూక్ష్మజీవన ఎరువులు ఒక లీ పై విధముగానే ₹1000/-
ఆరు రకాల నూనెలు 50000ppm వేప, కానుగ, సీతాఫల్,ఆముదము, ఆవాలు, కొబ్బరి మరియు అమృత ద్రావణము humic acid కూడా ఒక లీటర్ బాటిల్లో వేరువేరుగా ఇవ్వబడతాయి. ఒక లీటరు₹500/- మాత్రమే.
ఒక్కొక్క లీటర్ వి 9 బాటిల్స్ మరియు ఒక కేజీ డాక్టర్ సాయిల్. మొత్తం
₹6000/-
ఒక లీటర్ సెట్ ఒక ఎకరా మిల్ప పంటకి పంట చివరి వరకు వస్తుంది.
సూక్ష్మజీవన శాస్త్ర ప్రకారం విత్తన శుద్ధి నుండి వాడుకుంటే రైతులు ఫెర్టిలైజర్ షాప్ కు వెళ్లకుండా ఎలాంటి రసాయన మందులు ఎరువులు కొనవలసిన అవసరము ఉండదు
Testimonials
Our Clients Say
Donec pede justo fringilla vel aliquet nec vulputate eget arcu vulputate eleifend tellus amet sem.
CEO Maverick
I'm amazed at what Agroponix has done for my small farm. Their hydroponic systems have allowed me to grow crops all year round, even in harsh weather conditions. It's truly a game-changer for anyone in the agriculture business!
COO Farmland
Agroponix's hydroponic nutrient solutions are top-notch. My plants have never looked healthier, and the convenience of their products is unmatched. I highly recommend their services to any hydroponic enthusiast.
Jessica Liem
I attended one of Agroponix's hydroponic workshops, and it was a fantastic learning experience. Their experts are knowledgeable and passionate about what they do. I left with the confidence to start my own hydroponic garden.